State

Oct 28, 2023 | 22:02

- ఎపికి కేంద్రం తీరని అన్యాయం

Oct 28, 2023 | 21:55

ప్రజాశక్తి - యంత్రాంగం:ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించి వారికి అగ్రపీఠం వేసింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పలువురు వైసిపి నాయకులు తెల

Oct 28, 2023 | 21:42

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :'చంద్రబాబునాయుడును జైలులో బంధించి 50 రోజులైంది.

Oct 28, 2023 | 20:47

కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు

Oct 28, 2023 | 20:30

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి జిల్లా):అదో మారుమూల గ్రామం. సరైన రహదారి సౌకర్యంలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Oct 28, 2023 | 17:32

ప్రజాశక్తి-విశాఖపట్నం : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆంధ్రా వైద్య కళాశాలకు చేరుకొని ముందుగా మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించారు.

Oct 28, 2023 | 16:47

విజయవాడ: అడ్డు తప్పుకోవాలని బస్సు హారన్‌ మోగించినందుకు తనపై 14 మంది విచక్షణారహితంగా దాడి చేశారని నెల్లూరు జిల్లా కావలిలో మూకుమ్మడి దాడిలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌

Oct 28, 2023 | 16:06

శంషాబాద్‌: శంషాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Oct 28, 2023 | 15:45

హైదరాబాద్‌: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Oct 28, 2023 | 15:40

ప్రజాశక్తి-తిరుమల : ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ శ‌నివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

Oct 28, 2023 | 15:37

తెలంగాణ : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కడుపుమంటతో కళ్లు మండి విష ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

Oct 28, 2023 | 15:14

ప్రజాశక్తి-కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుచరుడు దాడి జరిగింది.