National

Sep 18, 2023 | 17:31

చెన్నై: ప్రస్తుతానికి బిజెపి తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని అన్నాడిఎంకె పార్టీ సీనియర్ నాయకుడు డి జయకుమార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sep 18, 2023 | 13:42

హైదరాబాద్‌ : కేరళను బెంబేలెత్తించిన నిపా వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది.

Sep 18, 2023 | 13:41

గుజరాత్ : గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాపి నదికి భారీగా వరద నీరు చేరడంతో ఉకై డ్యాం 15గేట్లను ఎత్తివేశారు.

Sep 18, 2023 | 12:44

న్యూఢిల్లీ : విభజన తర్వాత ఎపి, తెలంగాణ ప్రజలు అసంతృప్తికి గురయ్యారని ప్రధాని మోడి కీలక వ్యాఖ్యలు చేశారు.

Sep 18, 2023 | 12:29

న్యూఢిల్లీ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ...

Sep 18, 2023 | 12:06

మాస్కో : రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

Sep 18, 2023 | 11:45

భువనేశ్వర్‌ : ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సుందర్‌గఢ్‌ జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

Sep 18, 2023 | 11:24

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Sep 18, 2023 | 11:02

భోపాల్‌ : మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినందుకు క్రిమినల్‌ కేసు నమోదైన కేథలిక్‌ పాస్టర్‌ ఆత్మహత్య చేసుకున్

Sep 18, 2023 | 10:56

లక్నో : విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మరణానికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు.

Sep 18, 2023 | 10:08

రెండు వారాలైనా దొరకని నిందితుల ఆచూకీ లక్నో : బిజెపి ప్రభుత్వ పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో మహిళల భద్రత అత్యంత ప్ర

Sep 18, 2023 | 09:03

నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ ప