Nov 13,2023 22:07

ప్రజాశక్తి-కార్వేటినగరం: వేణుగోపాలస్వామి ఆలంయలో ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేసి అలం కరించారు. అనంతరం భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులకు ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. టిటిడి ఆలయ అధికారి సురేష్‌కుమార్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.