State

Oct 26, 2023 | 16:02

సూర్యాపేట: తెలంగాణలో రైతుబంధు ఆపేయమని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడం దుర్మార్గం.

Oct 26, 2023 | 15:25

కామారెడ్డి: కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తే ఉచిత వైద్యం, విద్య, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్‌ అన్నారు.

Oct 26, 2023 | 15:16

హైదరాబాద్‌: కేసీఆర్‌ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనేది తన ఆశయమని, మరో ఐదు వారాల్లో ఇది నెరవేరుతుందని భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల

Oct 26, 2023 | 14:57

నాగర్‌కర్నూల్‌: ఎన్నికల వేళ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి గురువారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా ప్రకటించారు.

Oct 26, 2023 | 14:42

నిజామాబాద్‌ : నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్‌ తెరలేపింది అని కవిత మండిపడ్డారు.

Oct 26, 2023 | 14:28

కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటిలో టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Oct 26, 2023 | 13:09

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' బస్సు యాత్ర కొనసాగుతుంది.

Oct 26, 2023 | 13:02

ప్రజాశక్తి-అమరావతి : కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే.

Oct 26, 2023 | 13:00

ప్రజాశక్తి-తిరుమల : టీటీడీ ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరు (ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ అటెండెన్స్ సిస్ట‌మ్‌) విధానాన్ని గురువారం టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రా

Oct 26, 2023 | 12:57

ప్రజాశక్తి-అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది.

Oct 26, 2023 | 12:45

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు బోగస్ అని వైసిపి ఆరోపించటంతో నిజం కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయు సెంటర్ కు వెళ్ళేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత

Oct 26, 2023 | 12:24

ప్రజాశక్తి-ఆదోని : అసమానతలు లేని అభివృద్ధి కోసం 30న ఆదోని నుండి చేప‌ట్టే సిపిఎం ప్రజా రక్షణ బేరి రాష్ట్ర బస్సుజాతను జయప్రదం చేయాలని సిపిఎం కర్నూల్ జిల్లా కార్యదర్శివర్గ స