ఏలూరు : అసైన్డ్ చట్ట సవరణను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, భూ పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను చేర్చాలని డిమాండ్ చేస్తూ ... మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు వసంతమహల్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఏలూరు : అసైన్డ్ చట్ట సవరణను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, భూ పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను చేర్చాలని డిమాండ్ చేస్తూ ... మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు వసంతమహల్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved