Sri Satyasai District

Jul 14, 2023 | 21:44

పుట్టపర్తి రూరల్‌: చిరుధాన్యాల సాగుతో ఎంతో ప్రయోజనంగా ఉందని జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు అవుటాల రమణారెడ్డి అన్నారు.

Jul 14, 2023 | 21:42

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో కుటుంబ వైద్య విధానం పై ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు.

Jul 14, 2023 | 21:41

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : జాతీయ నీట్‌ ప్రవేశాల కొరకు రాసిన పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ సాధించిన సెయింట్‌ మేరీ స్కూల్‌ పూర్వపు విద్యార్థులను పాఠశాల యాజమాన్యం

Jul 14, 2023 | 21:39

ప్రజాశక్తి, కదిరి టౌన్‌ :పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే సిద్దారెడ్డి పేర్కొన్నారు.

Jul 14, 2023 | 21:37

ప్రజాశక్తి-హిందూపురం : పవన్‌ కళ్యాణ్‌ ఓ రాజకీయ అజ్ఞాని అని రాజకీయాలపై అవగాహన లేకుండా సమాజంపై బాధ్యత లేని వ్యక్తిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్

Jul 13, 2023 | 22:46

పెనుకొండ: వైసిపి నాయకులకు చేతనైతే వెనక్కి వెళ్లిన కియా కంపెనీకి చెందిన 14 అనుబంధ సంస్థలను తీసుకురావాలని అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ సవాల్‌ విసిరారు

Jul 13, 2023 | 22:45

ప్రజాశక్తి రొద్దం : వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద తమకు విడుదలైన నిధులు మంజూరులో వెలుగు అధికారులు చేస్తున్న జాప్యంపై మండలంలోని చోలేమర్రి గ్రామంలోని మారుతీ మహిళాసంఘం సభ్యులు ఆగ

Jul 13, 2023 | 22:43

ప్రజాశక్తి-హిందూపురం: హిందూపురం పురపాలక సంఘంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైసిపి సమన్వయ కర్త దీపిక అన్నారు.

Jul 13, 2023 | 22:41

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు.

Jul 13, 2023 | 22:39

ప్రజాశక్తి-హిందూపురం : కార్మికులను వేధిస్తున్న శానిటరి ఇన్స్‌పెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చే

Jul 13, 2023 | 11:09

ప్రజాశక్తి-శ్రీసత్యసాయి జిల్లా(హిందూపురం) : పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్ తీరును నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యా

Jul 12, 2023 | 22:20

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై రేపుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ