ప్రజాశక్తి-పాడేరు:పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించడమే లక్ష్యంగా క్రమ శిక్షణతో విద్యార్థులు చదువుకోవాలని ఐటిడిఏ పీఓ వి.అభిషేక్ సూచించారు.
ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని కోట్నపల్లి గ్రామ సమీపం బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢ కొన్నాయి. స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం...
ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో ఇటీవల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయని, వాటిని పన్ను పరిధిలోకి తీసుకొని పన్ను మదింపు చేసి నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపిడిఓ
ప్రజాశక్తి -సీలేరు : యుద్ధ పోరులో శత్రువులు చేతిలో అమరులైన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం జీకే వీధి మండలం సీలేరు మెయిన్ రోడ్డులో మంగళవారం స్థానిక ఎస్సై రామకృష్ణ, సిఆర్పిఎఫ్ జి42 బ